పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈనెల 11వ తేదీన సి ఎం ఆర్ షాపింగ్ మాల్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆళ్ల నాని ప్రారంభించారని వారితోపాటు సినిమా హీరోయిన్లు రాశి ఖన్నా ఈషా రెబ్బ మరికొంతమంది హీరోయిన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని సి ఎం ఆర్ ఎం డి ఎం డి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 40 కేంద్రాలకు పైగా సి ఎం ఆర్ షాపింగ్ మాల్ లో ఏర్పాటయ్యాయని ఇందులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు ప్రజలకు అవసరమైన బట్టలు నగలు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా నాణ్యమైన వస్త్రాలను ఏర్పాటు చేశామన్నారు అంతేకాకుండా 99 రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ఖరీదు చేసే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో సీఎంఆర్ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ ఫ నీ కుమార్ ఎం కె కలీం తదితరులు పాల్గొన్నారు.
0 Comments